- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్ : కరోనా విలయతాడం చేస్తుంది. ఈ కరోనా మహమ్మారి వలన బెడ్లు దొరకక, ఆక్సిజన అందక ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ నేపథ్యంలోనే చిత్తూరు జిల్లా మదనపల్లి ఆసుపత్రిలో హృదయ విదారకర ఘటనలు చోటు చేసుకుంటున్నాయి.ఆసుపత్రి ప్రాంగణంలో చెట్టు కిందే ఓ వృద్ధుడు మృతి చెందాడు. ఈ ఘటన అందరిని కలిచివేస్తుంది. ఆసుపత్రుల్లో బెడ్లు లేక భార్య ఒడిలోనే ఓ వృద్ధ భర్త కన్ను మూశాడు. కొన్ని రోజుల నుంచి ఆసుపత్రిల్లో బెడ్లు ఖాళీలేక రోగులు బయటే ఉంటున్నారు. ఈ నేపథ్యంలో ఇలాంటి సంఘటనలు ఆ ఆసుపత్రిలో చాలా చోటుచేసుకుంటున్నాయి.
Next Story