- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మహారాష్ట్రలో బోసిపోయిన పార్కులు
by Shyam |
<p>ముంబయి: మహారాష్ట్రలో కరోనా వైరస్ వేగంగా ప్రబలుతోంది. ఇప్పటికే ఆ రాష్ట్రంలో అత్యధికంగా 32కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్టు కేంద్ర ఆరోగ్యశాఖ అధికారికంగా ప్రకటించింది. దీంతో రాష్ట్ర ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. ఫలితంగా జనాలతో ఎప్పుడూ రద్దీగా ఉండే పలు పార్కులు ఖాళీగా దర్శనమిస్తున్నాయి.</p>

X
ముంబయి: మహారాష్ట్రలో కరోనా వైరస్ వేగంగా ప్రబలుతోంది. ఇప్పటికే ఆ రాష్ట్రంలో అత్యధికంగా 32కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్టు కేంద్ర ఆరోగ్యశాఖ అధికారికంగా ప్రకటించింది. దీంతో రాష్ట్ర ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. ఫలితంగా జనాలతో ఎప్పుడూ రద్దీగా ఉండే పలు పార్కులు ఖాళీగా దర్శనమిస్తున్నాయి.
Next Story






