- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
తిరుపతిలోని రుయా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తైవాన్కు చెందిన వ్యక్తికి కరోనా లేదని వైద్యులు ధ్రువీకరించారు. దీంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. తైవాన్కు చెందిన చెన్ షి షన్ ఇటీవల అస్వస్థతకు గురవడంతో రుయాలో చేరాడు. అతని రక్త శాంపిల్స్ను సికింద్రాబాద్లోని గాంధీ ఆసుపత్రికి పంపించారు. పరీక్షలో కరోనా నెగిటివ్ రావడంతో అతన్ని ఇవాళ డిశ్చార్జి చేయనున్నట్లు రుయా ఆసుపత్రి సూపరింటెండెంట్ రమణయ్య తెలిపారు. కాగా, తైవాన్ వాసి పలమనేరులోని ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు.
Tags: ruia hospital, tirupati, corona, ap news
Next Story