- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: తెలంగాణలో 70 వేల డాలర్లతో కరోనా కిట్లు ఏర్పాటు చేసినట్లు మంత్రి కేటీఆర్ చెప్పారు. సిరిసిల్ల కలెక్టరేట్ పంద్రాగస్టు వేడుకల్లో పాల్గొన్న ఆయన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరోనా సోకితే ముందు మానసికింగా ధైర్యంగా ఉండాలన్నారు. తెలంగాణలో 72 శాతం మంది కరోనా బాధితులు కోలుకున్నారన్నారు. సేవలందిస్తున్న వైద్యులను ప్రతి ఒక్కరూ గౌరవించాలని మంత్రి చెప్పారు.
Next Story