ఏపీలో కొత్తగా 158 కరోనా కేసులు

by  |
ఏపీలో కొత్తగా 158 కరోనా కేసులు
X

దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పట్టాయి. తాజాగా విడుదలైన హెల్త్ బులెటిన్ ప్రకారం.. రాష్ట్రంలో 158 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 8,87,010కు చేరుకున్నాయి. ఇప్పటివరకు కరోనాతో 7,147 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం ఏపీలో 1,476 యాక్టివ్ కేసులు ఉండగా, చికిత్స అనంతరం 8,78,387 మంది డిశ్చార్జి అయ్యారు.

Next Story

Most Viewed