ఏపీలో కొత్తగా 545 కేసులు..

by  |
ఏపీలో కొత్తగా 545 కేసులు..
X

దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. తాజాగా వెలువడిన హెల్త్ బులెటిన్ ప్రకారం.. గడచిన 24 గంటల్లో 545 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 10మంది వైరస్‌ బారిన పడి చనిపోయారు.

తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 8,62,758కు చేరింది. ఇందులో 13,394 యాక్టివ్ కేసులుండగా.. 8,42,416 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు ఏపీలో6,948 మంది కరోనాతో మరణించారు. గడచిన 24గంటల్లో 47,130 టెస్టులు చేయగా, మొత్తం టెస్టుల సంఖ్య 96,62,220కు చేరింది.


Next Story

Most Viewed