- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతిని మాత్రమే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ మూడు నెలలుగా సీఆర్డీయే పరిధి రైతులు ఆందోళనలు చేస్తున్న సంగతి తెలిసిందే. కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో మంగళగిరిలో ఒక కేసు నమోదైంది. దీంతో ఆ ప్రాంతవాసులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హెచ్చరించింది. ఆందోళనకారులను కూడా వైద్యాధికారులు హెచ్చరించారు. దీంతో ఆందోళనలను తాత్కాలికంగా ఆపాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. దీనిపై చర్చించిన జేఏసీ నేతలు నిరసనలకు విరామం పలికినట్టు సమాచారం.
Tags: coronavirus, amaravati protests, amaravathi, crda, mangalagiri
Next Story