- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
న్యూఢిల్లీ: దేశ రాజధాని న్యూఢిల్లీలో రోజురోజుకూ కరోనా కేసులు పెరుగుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో 80వేల టెస్టులు నిర్వహించగా 3,419 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 5,89,544లకు చేరింది. రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 28,252గా ఉన్నది. తాజాగా 77 మంది మృతిచెందడంతో మృతుల సంఖ్య 9,574కు చేరుకున్నది. మొత్తం 81,473 టెస్టులు చేశామని, ఇందులో 35,352 ఆర్టీపీసీఆర్ టెస్టులు ఉన్నాయిని, పాజిటివ్ రేటు 4.2శాతం ఉన్నట్లు అధికారులు తెలిపారు.
Next Story