- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: ఏపీలో కరోనా మహమ్మారి రోజురోజుకు విజృంభిస్తోంది. రాష్ట్రంలో గత 24 గంటల్లో 3,224 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కాగా, ఒక్కరోజే 32 మంది మృతి చెందారు. ఇక ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 7,58,951 మంది కరోనా బారిన పడగా.. 6,256 మంది మరణించారు. రాష్ట్రంలో ప్రస్తుతం యాక్టివ్గా 43,983 కరోనా కేసులు ఉండగా.. కరోనా నుంచి కోలుకుని 7,08,712 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఏపీలో ఇప్పటివరకు 66,30,728 మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.
Next Story