- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: తెలంగాణలో కరోనా మహమ్మారి ఉగ్రరూపం దాల్చుతోంది. రాష్ట్రంలో శనివారం ఒక్కరోజే 1,718 కరోనా కేసులు నమోదవ్వగా.. 8 మంది మృతి చెందారు. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 1,97,327 కి చేరగా, మొత్తం 1,153 మంది మరణించారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 28,328 యాక్టివ్ కేసులు ఉండగా.. కరోనాతో కోలుకుని 1,67,846 మంది డిశ్చార్జ్ అయ్యారు.
Next Story