తెలంగాణలో విజృంభిస్తున్న కరోనా..!

by  |
తెలంగాణలో విజృంభిస్తున్న కరోనా..!
X

దిశ, వెబ్‎డెస్క్: తెలంగాణలో కరోనా మహమ్మారి ఉగ్రరూపం దాల్చుతోంది. రాష్ట్రంలో శనివారం ఒక్కరోజే 1,718 కరోనా కేసులు నమోదవ్వగా.. 8 మంది మృతి చెందారు. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 1,97,327 కి చేరగా, మొత్తం 1,153 మంది మరణించారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 28,328 యాక్టివ్ కేసులు ఉండగా.. కరోనాతో కోలుకుని 1,67,846 మంది డిశ్చార్జ్ అయ్యారు.



Next Story