- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: భారత్లో కరోనా ఉగ్రరూపం దాల్చుతోంది. దేశంలో గత 24 గంటల్లో 63,371 మంది కరోనా బారిన పడగా.. 895 మంది మృతి చెందారు. భారత్లో ఇప్పటివరకు మొత్తం 73,70,469 కరోనా కేసులు నమోదవ్వగా.. 1,21,161 మంది మరణించారు. ఇక ప్రస్తుతం 8,04,528 యాక్టివ్ కేసులు ఉండగా.. 64,53,779 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.
Next Story