- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, ఏపీబ్యూరో : పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు జైలులో కరోనా కలకలం సృష్టించింది.ఇప్పటికే జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోతున్న సంగతి తెలిసిందే. ఆ మహమ్మారి కాస్త జైళ్లకు కూడా వ్యాప్తి చెందుతోంది. దాదాపు 13 మంది రిమాండ్ ఖైదీలకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యినట్లు సమాచారం. దీంతో వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. ఈ ఘటనతో జైలులోని 77 మంది అధికారులు కొవిడ్ పరీక్షలు చేయించుకున్నారు. అయితే, ఫలితాలు ఇంకా వెలువడలేదు. రిమాండ్ ఖైదీలకు కరోనా సోకడంతో ఇతర ఖైదీల్లోనూ భయాందోళనలు నెలకొన్నాయి.
Next Story