భారత్‌లో ఇవాళ 74,442 కరోనా కేసులు..

by  |
భారత్‌లో ఇవాళ 74,442 కరోనా కేసులు..
X

దిశ, వెబ్‌డెస్క్: ఇండియాలో కరోనా కేసుల వ్యాప్తి ఏమాత్రం తగ్గడం లేదు. తాజా హెల్త్ బులెటిన్ ప్రకారం.. గడచిన 24 గంటల్లో 74,442 కరోనా కేసులు నమోదవ్వగా, మొత్తం కేసుల సంఖ్య 66,23,816కు చేరుకుంది.

కొత్తగా 903 మంది మృతి చెందగా.. మరణాల సంఖ్య 1,02,685కు చేరింది. ఇప్పటివరకు 55,86,703 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అవ్వగా.. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 9,34,427 ఉన్నాయి.


Next Story

Most Viewed