- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణాలో రోజురోజుకు కరోనా మహమ్మారి విజృభిస్తుంది. ప్రజలు ఆవరమైతేనే ఇంటి నుంచి బయటకు రావాలని ఇప్పటికే ఆరోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు. తెలంగాణలో మంగళవారం నుండి నైట్ కర్ఫ్యూ విధించిన సంగతి తెలిసిందే. అయితే తెలంగాణలో కొత్తగా 6,542 కరోనా కేసులు రాగ 20 మంది మృతిచెందారు. ఇప్పటివరకు తెలంగాణాలో మొత్తం 3,67,901 కరోనా కేసులు రాగ, 3,19,537 మంది డిశ్చార్ అవ్వగా, 1,876 మంది మృతిచెందారు. ప్రస్తుతం 46,488 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
Next Story