- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: గుంటూరు జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రస్తుతం దయనీయ పరిస్థితులు నెలకొన్నాయి. పలువురు రోగులు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. దీంతో ఆ మృతదేహాలను ఆస్పత్రిలోని మార్చురీకి తరలించారు. అయితే.. ఆ మృతదేహాలను వారి కుటుంబ సభ్యులెవరూ కరోనా భయంతో తీసుకపోవడంలేదు. దీంతో మృతదేహాలు మార్చురీలో పేరుకుపోయాయి. ప్రస్తుతం మార్చురీలో 30కి పైగా మృతదేహాలు ఉన్నాయి. ఇందుకు సంబంధించి ఆస్పత్రి వర్గాలు తర్జనభర్జన పడుతూ జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు.
Next Story