- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, మెదక్: సంగారెడ్డి జిల్లా పఠాన్ చెరు నియోజకవర్గం కమర్షియల్ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వినూత్న కార్యక్రమం చేపట్టారు. కరోనా నివారణపై అవగాహన కల్పించేందకు గురువారం జాతీయ రహదారిపై చిత్రాలు గీశారు. ప్రజలు ఆలోచించండి, ఆచరించి తగు జాగ్రత్తలు, లాక్ డౌన్ పాటించాలని కోరుతూ ప్రదర్శన నిర్వహించారు.
Tags: Corona awareness, pictures, highway, patancheru
Next Story