- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: ఓ వైపు ప్రజలు కరోనా వైరస్ తో అల్లాడుతుంటే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు అధిక భారాన్ని మోపుతున్నాయి. వంట గ్యాస్ ధరలను స్వల్పంగా పెంచాయి. పెంచిన ధరలు నేడు అమల్లోకి వచ్చే విధంగా మెట్రో నగరాల్లో సిలిండర్ కు రూ. 4.50 వరకు పెంచారు. ఎల్పీజీ సిలిండర్ల ధరను వరుసగా రెండో నెలలోనూ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు పెంచాయి. సబ్సిడీ లేని 14.02 కిలోల సిలిండర్ పై హైదరాబాద్, కోల్ కతాలో 4.50 రూపాయలు, చెన్నైలో రూ. 4, ముంబైలో రూ. 3.50, ఢిల్లీలో ఒక రూపాయి చొప్పున పెంచాయి.
Next Story