ఏవోబీలో మావోల ఘాతుకం

by  |
ఏవోబీలో మావోల ఘాతుకం
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్ర, ఒరిస్సా సరిహద్దుల్లో మావోయిస్టులు రెచ్చిపోయారు. ఒడిశా మల్కాన్‌గిరి జిల్లా మతిలి పోలీసు స్టేషన్ పరిధిలోని దంగ్రిగూడలో మావోలు ఘాతుకానికి పాల్పడ్డారు. కాంట్రాక్టర్ సుకుమార్ మండల్ అనే వ్యక్తిని మావోయిస్టులు హత్య చేవారు. అనంతరం జేసీబీ, ట్రాక్టర్, బోలెరో వాహనాన్ని దగ్ధం చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనాస్థలికి చేరుకుని ఆ ఏరియాలో కూంబింగ్ నిర్వహిస్తున్నారు.



Next Story

Most Viewed