- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
ముంబయి: కాంగ్రెస్ అధికార ప్రతినిధి సంజయ్ ఝాకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. ఈ మేరకు ఆయనే స్వయంగా ట్విట్టర్లో వెల్లడించారు. ‘నాకు కొవిడ్-19 పాజిటివ్గా తేలింది. ఎలాంటి లక్షణాలు లేకున్నా వ్యాధి బారిన పడ్డాను. వచ్చే 10 నుంచి 12 రోజులు ముంబైలోని నా ఇంట్లో క్వారంటైన్లో ఉంటాను. దయచేసి వైరస్ వ్యాప్తిని తక్కువ అంచనా వేయకండి. మనమందరం బలహీన స్థితిలో ఉన్నాం. తగిన జాగ్రత్తలు తీసుకోండి’ అంటూ సంజయ్ ట్వీట్ చేశారు.
Next Story