- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, మహబూబ్నగర్: ఓ వైపు ప్రపంచ దేశాలు కరోనా మహమ్మారి బారిన పడి అతలాకుతలం అవుతుంటే.. మరో వైపు నాయకులు, ప్రజాప్రతినిధులు పార్టీలు మారే పనిలో పడ్డారు. తాజాగా మహబూబ్నగర్ మున్సిపాలిటీకి చెందిన ఇద్దరు కాంగ్రెస్ కౌన్సిలర్లు టీఆర్ఎస్లో చేశారు. శుక్రవారం మంత్రి శ్రీనివాస్ గౌడ్ వారికి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహబూబ్నగర్ మున్సిపాలిటీ అన్ని రకాలుగా అభివృద్ధి జరిగిందన్నారు. రాష్ర్టంలో జరుగుతున్న అభివృద్ధిని చూసే మున్సిపాలిటీకి 11, 41 వార్డు కౌన్సిలర్లు, శ్రీనివాసులు, రఫియా బేగం టీఆర్ఎస్ చేరారని తెలిపారు.
Next Story