- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, న్యూస్బ్యూరో: రాష్ట్రంలో జరిగిన శ్రీశైలం దుర్ఘటనకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే కారణమని కాంగ్రెస్ ఎంపీ రేవంత్రెడ్డి ఆరోపించారు. ఈ సందర్భంగా సోమవారం ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు. శ్రీశైలం దుర్ఘటనకు ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని, ప్రమాద సంకేతాలపై సిబ్బంది లేఖ రాసినా ఉన్నతాధికారులు సకాలంలో స్పందించ లేదన్నారు. శ్రీశైలం డ్యాం భద్రత, విద్యుత్ ప్లాంట్ నిర్వహణ లోపాలపై కొన్నేళ్లుగా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయని, ఈ అభ్యంతరాలు, ఆందోళనలను కేసీఆర్ ప్రభుత్వం పెడచెవిన పెట్టిందని, ప్రభుత్వ నిర్లక్ష్యం తో 9మంది ప్రాణలతో పాటు, వేల కోట్ల జాతి సంపద దగ్ధమైందన్నారు. దీనిపై నిస్పాక్షిక విచారణ జరగాలని, సీబీఐ విచారణ జరిపించాలని, బాధిత కుటుంబాలకు రూ.కోటి సాయం ఇచ్చేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని రేవంత్ లేఖలో కోరారు.
Next Story