- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: టీఆర్ఎస్ పార్టీ నిజామాబాద్లో ఎన్నికల ఉల్లంఘనకు పాల్పడుతోందని ఎంపీ రేవంత్ రెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్ ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండ లేదని విమర్శలు చేశారు. నిజామాబాద్లో రిసార్ట్ క్యాంప్లు నిర్వహిస్తున్నారని రేవంత్ ఆరోపించారు. దీని పై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసి పట్టించుకోలేదని మండిపడ్డారు. దీని పై అవసరం అయితే న్యాయ పోరాటం చేస్తామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
Next Story