- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, భద్రాచలం: అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతున్న భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య శుక్రవారం అస్వస్థతకు గురయ్యారు. దీంతో పంజాగుట్టలోని నిమ్స్ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. విషయం తెలిసిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆయన్ను పరామర్శించి, ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. ఈ పరామర్శలో సీఎల్పీ నాయకుడు భట్టి విక్రమార్క, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మంథిని ఎమ్మెల్యే శ్రీధర్బాబు తదితరులు పరామర్శించారు.
Next Story