పొదెం వీరయ్యకు అస్వస్థత.. పరామర్శించిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు

by  |
Congress MLAs
X

దిశ, భద్రాచలం: అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతున్న భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య శుక్రవారం అస్వస్థతకు గురయ్యారు. దీంతో పంజాగుట్టలోని నిమ్స్ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. విషయం తెలిసిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆయన్ను పరామర్శించి, ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. ఈ పరామర్శలో సీఎల్పీ నాయకుడు భట్టి విక్రమార్క, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మంథిని ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు తదితరులు పరామర్శించారు.



Next Story

Most Viewed