- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, న్యూస్ బ్యూరో: అయోధ్యలో శ్రీరామ ఆలయ నిర్మాణానికి ముస్లింలు వ్యతిరేకంగా లేరని కాంగ్రెస్ కార్యదర్శి సలీం అన్నారు. బాబ్రీ మసీదును రక్షించడంలో ముస్లిం నాయకులతో పాటు, కార్యాచరణ కమిటీకి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంఐఎం విఫలమైందని ఆరోపించారు. 1992లో సలావుద్దీన్ ఒవైసీ, పీవీతో సన్నిహితంగా ఉన్నారన్నారు. సలావుద్దీన్ కుమారుడు అసదుద్దీన్ ఒవైసి, ఇప్పుడు ఎంపీగా, ఎఐఎంఐఎం అధ్యక్షుడిగా ఉన్నారని, అఖిల భారత ముస్లిం వ్యక్తిగత న్యాయ మండలికి కూడా ప్రాతినిధ్యం వహిస్తున్నారని వివరించారు. జమాత్ ఇ-ఇస్లామి, టేబుల్ఘీ జమాల్, జమాత్-ఉలేమా ఇ హింద్ మొదలైన మత ఆర్గనైజేషన్లు రాజకీయ నాయకత్వం ప్రజలను సమీకరించడంలో విఫలమైందని, వారంతా బీజేపీ తోలుబొమ్మగా మారారని, ముస్లింల మనోభావాలతో రాజీ పడ్డారన్నారు.
Next Story