- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: తాను బీజేపీలో చేరుతున్నట్టు వస్తున్న వార్తలన్నీ అవాస్తవం అని పరిగి నియోజకవర్గ కాంగ్రెస్ నేత రామ్మోహన్ అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కొందరు కక్షగట్టి తనపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని, కాంగ్రెస్లోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. కాగా, ఇవాళ కాంగ్రెస్ కీలక నేత, మాజీ ఎమ్మెల్యే కూనం శ్రీశైలం గౌడ్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో కమలతీర్థం పుచ్చుకున్న విషయం తెలిసిందే.
Next Story