- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: ముఖ్యమంత్రి కేసీఆర్పై కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇన్చార్జి మాణిక్కం ఠాగూర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ మనువాది అని, అందుకే రాష్ట్రంలోని దళితుల పట్ల వివక్ష చూపుతున్నారని మండిపడ్డారు. అంతేగాకుండా.. ప్రతిపక్ష నేతగా దళిత వ్యక్తిని చూడలేకపోతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర కేబినెట్లోనూ ఎస్సీ శాఖను చివరి వరుసలో ఇచ్చారని ఆరోపించారు. తెలంగాణ పురపాలక శాఖను దళితులకు ఇచ్చే దమ్ము టీఆర్ఎస్ సర్కార్కు ఉందా? అని ప్రశ్నించారు. 2023 ఎన్నికల్లో టీఆర్ఎస్ అధికారంలోకి వస్తే.. దళిత సీఎంను చేస్తాననే దమ్ము కేసీఆర్కు ఉందా అని అడిగారు.
Next Story