- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: కాంగ్రెస్ కీలక నేత, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, మాజీ మంత్రి ఈటల రాజేందర్తో గురువారం రాత్రి భేటీ అయ్యారు. భూ కబ్జా కేసులో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈటలను ఓదార్చడానికే కలిశానని కొండా వెల్లడించారు. ఈటలతో ఎలాంటి రాజకీయ విషయాలు చర్చించలేదని అన్నారు. జమున తమకు బంధువు అని, ఈటల నాకు మంచి మిత్రుడు అని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చాలాసార్లు తప్పుడు నిర్ణయాలు తీసుకున్నారని విమర్శించారు. ఈ వ్యవహారంతో ఈటలకు జరిగిన నష్టమేమీ లేదని అన్నారు. ఈటల ఏ నిర్ణయం తీసుకున్నా మద్దతుగా ఉంటామని కొండా విశ్వేశ్వర్ రెడ్డి స్పష్ట చేశారు.
Next Story