- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్ :
నెల్లూరు జిల్లా గూడూరు వైసీపీలో విభేదాలు భగ్గుమన్నాయి. ఎమ్మెల్యే వరప్రసాద్ నివాసం వద్ద వైసీపీ నేతలు ఆందోళన నిర్వహించారు. ప్రభుత్వ పథకాల అమలులో వివక్ష చూపతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే తీరుపై పలువురు వైసీపీ కార్యకర్తలు మండిపడుతున్నారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే వరప్రసాద్ అనుకూల, వ్యతిరేక వర్గాల మధ్య మాటల యుద్ధం నెలకొంది.
Next Story