- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్ : పాతబస్తీలో యువకులు రెచ్చిపోయారు. కొందరు యువకులు రెండు గ్రూపులుగా విడిపోయి ఒకరిపై ఒకరు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన పాతబస్తీ డబీర్పురా పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. ఓ చిన్న విషయంలో మొదలైన వాగ్వాదం చివరకు ఘర్షణకు దారి చేసింది. ఈ క్రమంలో అద్నాన్, వాడి గ్యాంగ్ల మధ్య పరస్పర దాడులు జరిగాయి. అజీబ్, ముజీబ్, కమ్రాన్లతో పాటు మరికొంత మంది చేసిన దాడిలో అద్నాన్, అతడి గ్యాంగ్ తీవ్రంగా గాయపడ్డారు. ఈ దాడి ఘటన స్థానికంగా ఉన్నా ఓ సీసీ కెమెరాలో రికార్డు అయింది. దాడిలో గాయపడిన అద్నాన్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. మిగిలిన వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ దాడి ఘటనపై బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్టు పోలీసులు తెలిపారు.
Next Story