- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: దేశ రాజధాని ఢిల్లీలో రైతుల ఆందోళన కొనసాగుతోంది. రైతుల ఆందోళనకు వివిధ పార్టీలు, పలు సంఘాలు మద్ధతు పలికాయి. ఈనెల 8వ తేదీన రైతు సంఘాలు ఇచ్చిన భారత్ బంద్ పిలుపునకు కాంగ్రెస్తో పాటు ఆర్జేడీ, తృణమూల్ కాంగ్రెస్, టీఆర్ఎస్, సీపీఐ, సీపీఐ(ఎం), సీపీఐఎంఎల్ తదితర వామపక్షాలు, డీఎంకే మద్ధతు పలికాయి. కాగా సోమవారానికి రైతులు చేపట్టిన ఆందోళన నేటికి 12 పూర్తయింది. దీర్ఘకాలం పోరుకు రైతులు సమాయత్తమవుతుండటంతో… రోడ్లు గ్రామాలుగా మారిపోయాయి.
Next Story