వీళ్లు ట్యాంక్ ఎక్కి.. డిమాండ్ చేస్తున్నది ఇదే

by  |
వీళ్లు ట్యాంక్ ఎక్కి.. డిమాండ్ చేస్తున్నది ఇదే
X

దిశ, పాలకుర్తి: జనగామ జిల్లా పాలకుర్తి మండలం బొమ్మెర గ్రామంలో భగీరథ మిషన్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను తొలగించడంపై బాధితులు వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసనకు దిగారు. తమను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. అప్పటి వరకు తమ ఆందోళనను కొనసాగిస్తామన్నారు.



Next Story

Most Viewed