- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
Home > జిల్లా వార్తలు > రంగారెడ్డి > మురుగు కాలువ, రోడ్డు సమస్యకు నేటితో చెక్ : డీసీసీ ప్రధాన కార్యదర్శి
X
దిశ, పరిగి : కొంతకాలంగా మురుగు కాలువ, రోడ్డు సమస్య తీరిందని డీసీసీ ప్రధాన కార్యదర్శి కె.హన్మంతు ముదిరాజ్ పేర్కొన్నారు. పరిగి మున్సిపల్ పరిధిలోని 8వ వార్డులో ఆదివారం మున్సిపల్ నిధులతో మురుగుకాలువ పై కప్పు , రోడ్డు పనులు ప్రారంభించారు. కొన్నేళ్లుగా ఈ రోడ్డు కింద మురుగుకాలువ జాం కావడం రోడ్డుపై కడీలు తీసి మురుగు వెళ్లేలా చేయడం ఇలా జరిగేది.ఈ సమస్యకు నేటితో శాశ్వత పరిష్కారం జరిగిందన్నారు. కాలనీవాసులు, ఈ రోడ్డుగుండా వెళ్లే ప్రయాణికులు సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ పనుల ప్రారంబోత్సవ కార్యక్రమంలో నాయకులు మల్లేష్, రియాజ్, ఎర్రగడ్డపల్లి కృష్ణ కాలనీ వాసులు పాల్గొన్నారు.
Next Story