- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, నల్లగొండ: జిల్లాలో అసంపూర్తిగా నిలిచిపోయిన డంపింగ్ యార్డు, శ్మశాన వాటిక నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని నల్లగొండ జెడ్పీ సీఈవో వీరబ్రహ్మచారి అధికారులను ఆదేశించారు. మునుగోడు మండలంలోని కోతులారం, పలివెల, ఇప్పర్తి కచలాపురం గ్రామాల్లోని డంపింగ్ యార్డు, శ్మశాన వాటికలు, నర్సరీలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఉపాధి హామీ కూలీలు భౌతిక దూరం పాటించాలని సూచించారు. ఆయన వెంట ఎంపీపీ కర్నాటి స్వామి, ఎంపిడీవో సునీత, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు చెరుకు కృష్ణయ్య, టీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకుడు దాడి శ్రీనివాస్ రెడ్డి, కోతులరం సర్పంచ్ జాజుల పారిజాత, తదితరులు పాల్గొన్నారు.
Tags: NRGES, nallagonda zdp ceo, visit, dumping yard, ts news
Next Story