- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, కోదాడ: సూర్యాపేట జిల్లా అనంతగిరి మండలం వాయిలసింగారం గ్రామంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. దాదాపు 100పైగా పాజిటివ్ కేసులు ఉండటంతో వైద్యుల సూచన మేరకు గ్రామంలో సంపూర్ణ లాక్ డౌన్ ప్రకటించారు. గ్రామ సరిహద్దులు కంచెలు వేసి మూసివేశారు. ఇతర గ్రామస్తులు రాకండా, సదరు గ్రామస్తులు బయటికి వెళ్లకుండా చర్యలు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీపీ చుండూరు వెంకటేశ్వర రావు మాట్లాడుతూ.. ఎవరి ఇళ్లలో వారు ఉండి బయటకు రాకుండా స్వచ్చంద లాక్ డౌన్కు సహకరించాలన్నారు.
Next Story