- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, మెదక్: లాక్డౌన్ సందర్భంగా పేద ప్రజలను ఆదుకునేందుకు ఆహార భద్రతా కమిషనర్ సభ్యులు ఓరుగంటి ఆనంద్ తనవంతు సాయం అందించారు. సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలోని పేద కుటుంబాలకు సర్పంచ్ ద్యావనపల్లి మంజుల, శ్రీనివాస్తో కలిసి నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. లాక్డౌన్ కారణంగా అనేకమంది పేదలు ఇబ్బందులకు గురవుతున్నారని, రెక్కాడితేగానీ డొక్కాడని రోజువారీ కూలీలు పస్తులు ఉండొద్దనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టామన్నారు. ఆపద సమయంలో దాతలు ముందుకు వచ్చి నిరుపేదలను ఆదుకోవాలని పిలుపునిచ్చారు.
Tags : Commissioner of Food Security, Distribution, goods, poor people, medak
Next Story