- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ ప్రతినిధి, నల్లగొండ : నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం వాడపల్లి కృష్ణా-మూసీ సంగమం వద్ద వీర జవాన్ సంతోశ్బాబు అస్థికలను ఆయన కుటుంబ సభ్యులు నిమజ్జనం చేశారు. వాడపల్లి కృష్ణా-మూసీ సంగమం వద్ద బ్రాహ్మణులతో పిండ ప్రదాన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం సంతోశ్బాబు అస్థికలను కృష్ణా నదిలో నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమంలో మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్ రావుతో పాటు స్థానిక నాయకులు పాల్గొన్నారు.
Next Story