కృష్ణానదిలో కల్నల్ సంతోష్ బాబు అస్థికలు

by  |
కృష్ణానదిలో కల్నల్ సంతోష్ బాబు అస్థికలు
X

దిశ ప్రతినిధి, నల్లగొండ : నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం వాడపల్లి కృష్ణా-మూసీ సంగమం వద్ద వీర జవాన్ సంతోశ్​బాబు అస్థికలను ఆయన కుటుంబ సభ్యులు నిమజ్జనం చేశారు. వాడపల్లి కృష్ణా-మూసీ సంగమం వద్ద బ్రాహ్మణులతో పిండ ప్రదాన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం సంతోశ్​బాబు అస్థికలను కృష్ణా నదిలో నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమంలో మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్ రావుతో పాటు స్థానిక నాయకులు పాల్గొన్నారు.



Next Story