- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెంకటాపురం : బర్లగూడెం గ్రామపంచాయతీలోని చిరుతపల్లి మోడల్ స్కూల్ ఉపాధ్యాయుడు కామరాజు మద్యం సేవించి, విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాడని పలు పత్రికల్లో వచ్చిన వార్తలపై ములుగు జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య స్పందించారు. ఈ విషయంపై కలెక్టర్ ఆదేశాల మేరకు తహసీల్దార్ నాగరాజు, చిరుతపల్లి క్లస్టర్ ప్రధానోపాధ్యాయులు ఆనందరావు బుధవారం విచారణ చేపట్టారు.
గత రెండేళ్లుగా విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నట్లు విచారణలో వెల్లడైందని అధికారులు పేర్కొన్నారు. ఏటూరునాగారం డీటీడీఓ అదేశాల మేరకు ఉపాధ్యాయుడు కామరాజు ను ఐటీడీఏకు సరెండర్ చేసినట్లు తెలిపారు. చిరుతపల్లి మోడల్ స్కూల్ ఉపాధ్యాయుడిగా సునీల్ను నియమించినట్లు వెల్లడించారు.
Next Story