- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
ఛత్తీస్గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లాలో కోబ్రా కమాండో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నక్సల్స్ వ్యతిరేక ఆపరేషన్లో పలుమార్లు పాల్గొన్న సీఆర్పీఎఫ్ హెడ్ కానిస్టేబుల్ హర్జీత్ సింగ్ గన్తో కాల్చుకుని ప్రాణాలు తీసుకున్నాడు. కోయల్మెట్ కొండపై నక్సల్స్ ఆకస్మిక దాడి జరిపిన సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. కాగా, కమాండో ఆత్మహత్యకు కారణాలు తెలియాల్సి ఉందని సీఆర్పీఎఫ్ అధికారులు తెలిపారు.
Next Story