- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్ :
కామారెడ్డి బల్దియా కో-ఆప్షన్ ఎన్నిక ఎట్టకేలకు పూర్తైంది. జనరల్ కేటగిరీలో మాసుల లక్ష్మీనారాయణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జనరల్ మహిళా కేటగిరీలో పుల్లూరి జ్యోతి ఎన్నికయ్యారు. మైనారిటీ కేటగిరీలో జమీర్, ఇర్ఫానా బేగం అత్యధిక ఓట్లతో ఎన్నికయ్యారు. కాగా, మున్సిపల్ కో-అప్షన్ స్థానాన్ని టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. కో -ఆప్షన్ ఎన్నికలో పాల్గొని తన ఎక్స్ అఫీషియో ఓటు హక్కును ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ వినియోగించుకున్నారు.
Next Story