- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, కొండపాక : సిద్దిపేట జిల్లా కొండపాక మండలం తిప్పారం గ్రామ శివారులోని మల్లన్న సాగర్ పనులను సీఎంవో సెక్రటరీ స్మితా సబర్వాల్ మంగళవారం సందర్శించారు. ఆమె మల్లన్న సాగర్ నుంచి మిషన్ భగీరథకు వెళ్లే పంప్ హౌస్ పనులను పరిశీలించారు. అనంతరం మల్లన్న సాగర్ కట్ట పనులను పరిశీలించారు. పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హనుమంతరావు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Next Story