- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: సీఎం కేసీఆర్ సోమవారం సూర్యాపేటకు వెళ్లనున్నారు. భారత్, చైనా సరిహద్దు ఘర్షణలో వీరమరణం పొందిన కల్నల్ సంతోష్బాబు కుటుంబాన్ని పరామర్శించి, ప్రభుత్వం తరఫున సాయం అందించనున్నారు. రూ.5 కోట్ల చెక్కుతో పాటు, ఇంటి స్థల నిర్మాణం కోసం 600 గజాలకు సంబంధించిన పట్టాను అందించనున్నారు. సంతోష్బాబు భార్య సంతోషికి గ్రూప్ 1 స్థాయి ప్రభుత్వ ఉద్యోగాన్ని ప్రకటించనున్నారు.
Next Story