- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్ : తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం (జూన్-2)వ తేదీని పురస్కరించుకుని ముఖ్యమంత్రి కేసీఆర్ నాంపల్లిలోని గన్పార్క్ వద్ద గల మెమోరియల్కు చేరకున్నారు. అనంతరం అమరవీరుల స్థూపానికి గౌరవ వందనం చేసి, తెలంగాణ రాష్ట్రం కోసం ఆత్మబలి దానాలు చేసుకున్న అమరువీరులకు నివాళి అర్పించారు. నీళ్లు, నిధులు, నియామకాలే లక్ష్యంగా ఎన్నో సుదీర్ఘ పోరాటలు, ఆత్మబలిదానాలకు ప్రతిఫలంగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి ఈ రోజుతో ఏడేండ్లు పూర్తయ్యింది.
CM Sri KCR hoisting the National Flag on the occasion of #TelanganaFormationDay at Pragathi Bhavan https://t.co/XhU2UEvYty
— Telangana CMO (@TelanganaCMO) June 2, 2021
Next Story