పీవీ ఘాట్ వద్ద సీఎం కేసీఆర్ నివాళులు

by  |
పీవీ ఘాట్ వద్ద సీఎం కేసీఆర్ నివాళులు
X

దిశ, వెబ్ డెస్క్: భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు జయంత్రి సందర్భంగా హైదరాబాద్‌ నెక్లెస్ రోడ్‌లోని పీవీ జ్ఞాన భూమిలో ఉత్సవాలు నిర్వహించారు. పాల్గొన్న ముఖ్యమంత్రి కేసీఆర్ వీపీఘాట్ వద్ద ఘనంగా నివాళ్లర్పించారు. ఆయనతో పాటు మంత్రి కేటీఆర్, టీపీసీపీ ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి, కే.కేశవరావులు పాల్గొని నివాళ్లర్పించారు. కాగా తెలంగాణ ప్రభుత్వం తరుపున ఏడాది పొడవునా పీవీ శతజయంత్రి ఉత్సవాలు నిర్వహించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. అదే విధంగా ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 50 దేశాల్లో పీవీ జయంత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు.

Next Story

Most Viewed