- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. తాజాగా తీసుకున్న నిర్ణయం విద్యార్థులకు మేలు చేస్తుందని పలువురు అభిప్రాయం వ్యక్తంచేస్తున్నారు. రాష్ట్రంలో ఇప్పటికే ప్రభుత్వ స్కూళ్లలో మధ్యాహ్న భోజన పథకం అమలవుతుండగా, తాజా నిర్ణయంతో ప్రభుత్వ ఇంటర్ , డిగ్రీ కాలేజీల్లోనూ ఈ పథకం అమలు చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు.ఈ విద్యా సంవత్సరం నుంచే దీనిని అమలు చేయాలని విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా డ్రాపౌట్స్ ను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. నిరుపేద విద్యార్థులను చదువుకు దగ్గర చేసేందుకు ఇది ఎంతగానో దోహదపడుతుందని విద్యాశాఖ అధికారులు భావిస్తున్నారు.
Next Story