- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, సిరిసిల్ల : సిరిసిల్ల పట్టణ పరిధిలోని చంద్రంపేటకు చెందిన నేత కార్మికుడు వెల్ది హరిప్రసాద్ బుల్లి మగ్గంపై అద్భుతాలు సృష్టిస్తూ అందరి దృష్టినీ ఆశ్చర్య పరుస్తున్నాడు. పలువురు రాజకీయ నాయకుల ముఖ చిత్రాలు మగ్గంపై నేస్తూ తన ప్రతిభను చాటుతున్నాడు. అంతేకాకుండా ఆ బుల్లిమగ్గంపైనే చీరలు కూడా నేస్తున్నాడు. తాజాగా ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఫోటోలను బుల్లి మగ్గంపై నేసి అందరినీ అలరించాడు. ఆదివారం సీఎం కేసీఆర్ సిరిసిల్ల పర్యటన సందర్భంగా బుల్లి మగ్గంపై నేసిన వారి ఫోటోలను కేసీఆర్కు అందజేయనున్నట్లు హరిప్రసాద్ తెలిపాడు.
Next Story