- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, బూర్గంపాడు : ఏపీ సీఎం జగన్ జన్మదిన వేడుకలను బూర్గంపాడు మండల కేంద్రంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు బూర్గంపాడు మాజీ జడ్పీటీసీ భట్టా విజయ్ గాంధీ ముఖ్య అతిథిగా కేక్ కట్ చేసి స్వీట్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేదలకు, రైతులకు, కార్మిక, కర్షకులకు, యువతకు అభివృద్ధి ఫలాలు అందిస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిండు నూరేళ్లు, ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలన్నారు.
ఈ కార్యక్రమంలో బూర్గంపాడు ఉప సర్పంచ్ శనగ సాయి ప్రతుష్య, శ్రీరామ్ రెడ్డి, భజన ప్రసాద్ కుమార్, కిషోర్, ఆటో యూనియన్ నాయకులు చిప్పరాజు, చేన్న శ్రీనివాస్, పెద్ద యాకూబ్, యూత్ నాయకులు సునీల్, ప్రవీణ్, మైను, పండు, నరేష్, నాగరాజు, నరసిహం, యువత పాల్గొన్నారు.
Next Story