- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు పులుల సంరక్షణపై పోస్టర్ విడుదల చేయనున్నారు. అనంతరం పులుల సంరక్షణపై ఆయన పలు విషయాలు సూచించనున్నారు. కాగా, నేడు అంతర్జాతీయ పులుల దినోత్సవం. ఈ సందర్భంగా పోస్టర్ విడుదల చేయనున్నట్లు తెలిసింది. అయితే, ప్రపంచంలోనే పులులకు అత్యంత సురక్షితమైన ఆవాసంగా భారత్ ఉన్న విషయం తెలిసిందే.
Next Story