- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: కరోనా బారిన పడి కోలుకున్న వ్యక్తుల నుంచి ఆస్పత్రుల్లో అందుతున్న వైద్యసేవలపై ఫీడ్బ్యాక్ తీసుకోవాలని ఏపీ సీఎం జగన్ సంబంధిత అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై వైద్యాధికారులతో సమీక్షించిన ఆయన..104, 14410 కాల్ సెంటర్ల పనితీరును అన్ని వేళలా పర్యవేక్షించాలన్నారు.
అటు కరోనా ఆస్పత్రుల్లో ఆహారం మెనుపై ఆరా తీసిన సీఎం.. టెలీమెడిసిన్ మందులు తీసుకున్న వారి పరిస్థితి ఎలా ఉందో ఫోన్ చేసి తెలుసుకోవాలని సూచించారు.
Next Story