- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ,వెబ్డెస్క్: జగన్ జంగిల్ రాజ్గా ఏపీని మార్చారని టీడీపీ నేత యనమల రామకృష్ణుడు అన్నారు. ఏపీకి రాబడులు, ఆర్థిక పరిస్థితి బాగున్నా అభివృద్ది, సంక్షేమం లేదని అన్నారు. కరోనా సాకుతో చేత కాని తనాన్ని కప్పి పుచ్చుకుంటున్నారని తెలిపారు. ఖజానా ఖాళీ అవుతుంటే..వైసీపీ వాళ్ల సొంత ఖజానాలు నిండుతున్నాయని చెప్పారు. గవర్నమెంట్ టెర్రరిజంతో ప్రజలు బెంబేలెత్తేలా వైసీపీ నాయకులు చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ ఏడాది నాన్ ఫెర్మార్మెన్స్ సీఎంగా జగన్ మిగిలారని విమర్శించారు.
Next Story