- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: ఉభయ గోదావరి జిల్లాల కలెక్టర్లతో సీఎం జగన్ మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. గోదావరి వరద పరిస్థితులపై ఈ కాన్ఫరెన్స్ లో చర్చించారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. ముంపు బాధితుల కుటుంబాలకు ఒక్కో ఇంటికి రూ. 2 వేలు ఇవ్వనున్నట్లు ఆయన పేర్కొన్నారు. 10 రోజుల్లో పంట నష్టాన్ని అంచనా వేయాలని జగన్.. కలెక్టర్లను ఆదేశించారు.
కాగా, గతకొద్ది రోజుల నుంచి ఏపీలో వర్షాలు భారీగా కురుస్తున్నాయి. దీంతో ఉభయ గోదావరి జిల్లాలు పూర్తిగా వరద నీటిలో మునిగిపోయాయి. దీంతో తీవ్ర నష్టం వాటిల్లిన విషయం తెలిసిందే.
Next Story